పోస్ట్‌లు

జనవరి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

జోగ్ జలపాతం అందాలు

చిత్రం
జోగ్ జలపాతం భారతదేశంలోని ఎత్తైన జలపాతం. ఈ జలపాతం షిమోగా జిల్లా సాగర్ తాలూకాలో ఉంది. ఈ  జోగ్ జలపాతం అందాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. ఈ జలపాతం 830 అడుగుల ఎత్తునుండి పడే నీటి ధారలు పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ జలపాతం శరావతి నది నుండి నాలుగు పాయలుగా చీలి కిందకు  దూకుతుంది. ఇంత ఎత్తయిన జలపాతాన్ని చూడటానికి కి వీలుగా కర్ణాటక పర్యాటక శాఖవారు ఒక వ్యూ పాయింట్ (What Kins Platform) ను ఏర్పాటు చేశారు. The majestic Jog Falls in Karnataka spring to life during the monsoon season as one would expect. Gushing away to glory, Jog Falls provides a sight to behold in August. Located in the stunning Shimoga district, Jog Falls is one of the most picturesque places you can visit in south India. HOW TO REACH JOG FALLS By Air The airport in Mangalore is the nearest to Jog Falls. Located about 243 km from Jog Falls, the airport is well connected by flights to Mumbai, Delhi, Chennai and Kolkata. From the airport, one can get taxi services for Jog Falls. By Train Sh

శ్రీరంగ పట్టణం , కర్ణాటక

చిత్రం
మైసూర్ సమీపంలో ఉన్న శ్రీరంగపట్న మాండ్యా జిల్లాలోని ఒక పట్టణం. శ్రీరంగపట్నానికి గొప్ప చరిత్ర ఉంది. కావేరి నదిలోని ఒక ద్వీపంలో ఉన్న ఈ పట్టణం టిప్పు సుల్తాన్ యొక్క ఖుదాదాద్ రాష్ట్రానికి రాజధాని. ఇక్కడ ప్రసిద్ధి గాంచిన  శ్రీరంగనాధ స్వామి ఆలయం ఉంది.ఈ ఆలయాన్ని 9 వ శతాబ్దంలో గంగవంశపు రాజులు నిర్మించారు. టిప్పుసుల్తాన్ పాలనలో మైసూర్ పట్టణానికి ఇది రాజధానిగా చేయడం జరిగింది. కావేరి నదికి గల రెండు పాయల మధ్య ఒక ద్వీపంగా ఈ పట్టణం ఉంది . శ్రీరంగ పట్టణం లో మరికొన్ని దేవాలయాలు ఈ ఆలయాల్లోని అద్భుతమైన శిల్పకళలను చూడవచ్చు .ఈ ఆలయంలో విజయనగర మరియు హొయసల శైలి ఈ నిర్మాణాన్ని ఇక్కడ చూడవచ్చు. శ్రీరంగ పట్టణంలో  టిప్పుసుల్తాన్ కోటను కూడ సందర్శించాలి. దీనికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.ఈ కోట కావేరి నది మధ్యలో ఉంటుంది.సర్ రాబర్ట్ కెర్ శ్రీరంగ పట్టణం పై దాడి చేస్తున్నప్పటి సంఘటనలు పెయింటింగ్ లతో కోట గోడలపై చిత్రీకరించారు.కోట లోపల ఒక మసీదు కూడ ఉంది .స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా శ్రీరంగపట్న కోట మైసూర్ పాలకుల స్థానంగా ఉంది. టిప్పు సుల్తాన్ రాజు అయినప్పుడు ఈ కోట అధికార స్థానంగా ఉంది. 18 వ శతాబ్ద

జాతియ కవి కువెంపు

చిత్రం
కుప్పళి ఒక చిన్న గ్రామం. ఇది తీర్థహళ్లి తాలూకా షిమోగ  జిల్లా కర్ణాటక రాష్ట్రం లో ఉంది .కన్నడ రాష్ట్ర కవి  నాటక రచయిత  వెంకటప్పగౌడ పుట్టప్ప చిక్కమంగుళూర్ జిల్లాలోని  హిరేకూడిగె  1904 Dec 29 న జన్మించారు.అతను పొందిన ద్విభాషా విద్య అతని సాహిత్య పరిణామంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. కువెంపు యొక్క మొట్టమొదటి రచన బిగినర్స్ మ్యూస్, కవితల సంకలనం ఆంగ్లంలో వ్రాయబడింది. ఏదేమైనా, ఆంగ్ల భాషతో అతని ధైర్యం స్వల్పకాలికం. జ్ణానపీఠ పురస్కారం  పొందిన పప్రధమ కన్నడ సాహిత్యవేత్త.కువెంపు కన్నడ సాహిత్య క్షేత్రంలో ఋష్యశృంగునిలా కాలు మోపారు . కర్ణాటక ప్రభుత్వం  1994 లో  3230.33 ఎకరాల అటవీ ప్రాంతాన్ని Kuvempu Memorial Bio-Park గా ప్రకటించారు. ప్రకృతిని ఆస్వాదించాలంటే ఒకసారి ఈ ప్రదేశాన్ని సందర్శించాల్సిందే.కుప్పళిలోని కవి ఇల్లు విహాంగమ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది.  కవి గృహం ముందూ,వెనకా,చుట్టుప్రక్కల కనువిందు కలిగించే పచ్చిక  పచ్చని  చెట్లు , పోక చెట్లు ఒళ్ళు పులకరింపచేస్తాయి. కవియిల్లు వెనుక ఎత్త్తైన కొబ్బరి పోక చెట్లు ,ఎత్త్తైన నీలికొండలు ,విశాలమైన నీలాకాశం కువెంపు గృహానికి భువనమ

Beauty Of Ooty

చిత్రం
ఊటీ తమిళనాడు లో అందమైన నీలగిరి పర్వత ప్రాంతాలపై నెలకొని ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ప్రకృతి ప్రేమికులకు పచ్చని అందాలతో స్వాగతం పలుకుతుంది.దీనిని ఉదకమండలం అని అంటారు. ఊటీ వేసవి విడిదికి అనువైన ప్రాంతం ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు .ఈ ప్రాంతం ఆర్ధికంగా  పర్యాటక రంగంపై ఆధారపడి ఉంది.ఊటీలో ప్రధానంగా క్యారెట్ మరియు బంగాళాదుంపలు ఎక్కువగా పండిస్తారు అలాగే స్ట్రాబెర్రీ,పీచస్ ,రేగు  వంటి పండ్లు పండిస్తారు .టీ కాఫీ తోటలు మరియు పలు రకాల చెట్ల పచ్చదనంతో వాతావరణం ఆహ్లాదంగా  ఉంటుంది .ఈ హిల్ స్టేషన్ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది .ఊటీ లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి  రోజ్ గార్డెన్ ఇది ఊటీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఊటీ లోని   ఎల్క్ కొండపై ఈ రోజ్ గార్డెన్ ఉంది . ఊటీ పర్యాటకులను ఆకర్షిస్తుంది ఊటీ బొటనికల్ గార్డెన్ ఈ గార్డెన్ లో అద్భుతమైన పూల మొక్కలు అరుదైన పుష్పజాతులను ఇక్కడ చూడవచ్చు. ఈ బొటనికల్ గార్డెన్ లో 20మిలియన్ల  సంవత్సరాల క్రితం నాటి ఫాసిల్ చెట్టు తప్పకుండా చూడాలి . టాయ్ ట్రైన్ దీనిని నీలగిరి మౌంటెన్ రైల్వే టాయ్ ట్రైన్ అని